Sunday, April 23, 2017

ఒక భారతీయుడి మనోవేదన

😢 *ఒక 'భారతీయుడి' మనోవేదన* 😢
*(యాజ్ఞికపీఠమ్ డెస్క్‌ 9848422815)*

😢నిజంగా నాకు అస్సలు సంతృప్తి లేదు ఇప్పుడున్న జీవితంపైన....
ఏదో కొంచెం చదువుకున్నాను... నా శక్తిమేరకు ఉద్యోగం చేస్తున్నాను...
కానీ...నేను పుట్టి పెరిగిన నా భారతదేశం ప్రస్తుతం ఉన్న స్థితి చూస్తే నాకు కన్నీళ్లకు బదులు నెత్తురు వస్తోంది....
నాలో ఉడికుతున్న రక్తం ఏదైనా చెయ్ అంటోంది... కాని ఏమి చెయ్యాలో అర్ధం కాని స్థితి......
⭕🇮🇳చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుల్లో చాలామంది క్రైస్తవులు, ఇస్లామీలు ఉన్నారు...
వారితో కలిసి ఆడాము, అడ్డగోలుగా తిరిగాము చిన్న తనంలో...
ఊహ తెలిసేటప్పటికి క్రైస్తవ సువార్తల పేరుమీద సువార్టీకులు హిందూ సంస్కృతిని, హిందూ దేవుళ్ళని, భారతదేశాన్ని , భారతమాతని అడ్డగోలుగా తిడుతుంటే నేను ఎదురు తిరిగాను....
⭕🇮🇳నేనుకూడా నా పద్ధతిలో పాస్టర్లను నిలదీసాను.... వాళ్ళు అడ్డగోలుగా వాగుతుంటే చూస్తూ కూర్చోలేము కదా. ఎందుకంటే ఒకే తండ్రికి పుట్టిన హిందూరక్తం నాది... దానితో ఒకరకమైన యుద్ధం మొదలయింది నాలో...
అప్పుడు నేను ఒంటరివాడిని....
హిందువులను తిట్టినప్పుడు క్రైస్తవ స్నేహితులకు కోపం రాలేదు కానీ, నేను ఎదురు తిరగగానే వాళ్లందరికీ కోపం వచ్చింది... ఏందీ అని అడిగితే నువ్వెందుకు పాస్టర్ల మీద తిరగబడ్డావ్ అని... అంటే క్రైస్తవులు హిందువులను తిట్టడం వారి జన్మ హక్కు.? వారిపై నేను తిరగబడితే మాత్రం తప్పు.?
⭕🇮🇳ఆ గందరగోళంలో ఈ ఆలోచన మొదలైనది. అసలు ఏమి జరుగుతోందో తెలుకుందామని చరిత్రలోకి చూడడం మొదలు పెట్టాను. భారతదేశ చరిత్ర గురించి అందుబాటులో ఉన్నవన్నీ వెతికాను, చదివాను....
చదివిన కొద్దీ అసలు నిజాలు కళ్ళ ముందు సాక్షాత్కారిస్తున్నాయి....
ఘజని ఘోరీల దాడులు ....
బాబార్ అక్బర్ ల చరిత్ర లూటీలు....
జహంగీర్ హత్యాకాండలు.....
అల్లావుద్దీన్ ఖిల్జీ క్రూరత్వం.....
⭕🇮🇳ఢిల్లీ సుల్తానుల లూటీలు.....
హిందూ దేవాలయాల కూల్చివేతలు....
హిందు స్త్రీలమీద అత్యాచారాలు....
హిందూ పసిపిల్లలపైన ఆకృత్యాలు....
హిందూ ఇళ్ల్లు కబ్జాలు....
హిందూ సంపద లూటీలు......
వ్యాపారం పేరుతొ క్రైస్తవుల రాక....
కేరళలో వాస్కోడిగామా క్రూరత్వం.....
⭕🇮🇳కాథలిక్ పాస్టర్ల చేతిలో హిందూ గ్రంథాల వక్రీకరణలు....
వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా స్థాపన...
వ్యాపారం పేరుతో భూములు, రాజ్యాలు కబ్జా చెయ్యడం..
రాజ్యకాంక్షతో భారత్ లోని అన్ని రాజ్యాలను గుప్పెట్లో పెట్టుకోవడం....
భారత్ లో ఉన్న జనాలమధ్యలో కులచిచ్చు పెట్టి కులపోరాటాలకు ఊతం ఇవ్వడం....
మేకాలే, మాక్స్ ముల్లర్ లాంటి వారిని అడ్డంపెట్టుకుని తమ వ్యాపారాల వృద్ధికోసం ఆంగ్లంలోకి మన గ్రంథాలను వక్రీకరించడం....
⭕🇮🇳సంస్కృత పండితులను, దేశ భక్తులను ఒంటరిచేసి ఊచకోతలు కొయ్యడం....
దేశభక్తులను ఏరిపారేయ్యడానికి కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించి నెహ్రూ, గాంధీలాంటి వారికి ఇవ్వడం.....
విభజించు-పాలించు అనే సిద్ధాంతంమీద ఆఫ్గనిస్తాన్, నేపాల్, శ్రీలంక, బర్మాలను విడగొట్టడం.....
జనాల్లో వేర్పాటువాదం తేవడానికి కమ్యూనిస్టు సిద్ధాంతం తీసుకురావడం....
⭕🇮🇳కుల గొడవలకు దగ్గరుండి అగ్గి పోయడం....
గాంధీ సిద్దాంతం పేరు మీద అహింస అంటూ మిగిలిన క్షత్రియతను తుంచడం.....
అల్లూరి, భగత్, బోసు, ఆజాద్ లాంటి వారిని క్రూరంగా చంపడం.....
కులం పేరుతో పోరాడే వారిని కమ్యూనిస్టులు తప్పుదారి పట్టించి దేశ విమోచన పోరాటాలకు దూరంగా ఉంచడం.....
క్రైస్తవ దేశాలు వారి ఆధిపత్యం కోసం రెండు ప్రపంచ యుద్ధాలను చెయ్యడం....
⭕🇮🇳దిక్కులేని స్థితిలో భారత్ కు స్వాతంత్రం అనే ఒక బిస్కిట్ విసరడం.....
పాకిస్తాన్ విడిపోవడం....
1947 లో పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చే 30 లక్షల మందికి పైగా హిందువులను ఊచకోత కొయ్యడం...
ఒకే రైలులో 40 వేల మంది హిందువులను చంపి 8డౌన్ రైలులో 10 బోగీలు నిండా పంపి - ఆ రైలు మీద
" Independence gift to nehru" అని రాసి పంపడం....
⭕🇮🇳స్వతంత్ర భారతం లో కాంగ్రెస్ అధికారం కోసం ముస్లింలను పెంచి పోషించడం... వాళ్ళ చేతుల్లో హిందువులు చచ్చినా స్పందించకపోవడం....
కుల రాజకీయాలు ఊపందుకోవడం....
మత మార్పిడితో దేశాన్ని పూర్తి స్థాయి బానిసత్వంలోకి తేవడం కోసం ప్రణాళికలు వెయ్యడం... విదేశీ డబ్బుకోసం ఇక్కడ ఉన్న స్వార్ధ పరులు మత మార్పిడీలు విపరీతంగా చెయ్యడం...
⭕🇮🇳1990 లో కాశ్మీర్ పండితులను దొరికిన వారిని దొరికినట్టు ముస్లింలు చంపడం.... ఆ తరువాత ఉగ్రవాద రూపంలో భారత్ లో బాంబుదాడులు చెయ్యడం... వేలమందిని చంపడం...
భారత్ మాతాకీ జై అంటే చాలు కమ్యూనిస్టులు చంపడం...
హిందూ కులాల మధ్య గొడవలు పెట్టి కమ్యూనిస్టులు రాజ్యమేలడం....
కార్పోరేట్ పేరుతో భారతీయ విజ్ఞానాన్ని విదేశీయులకు తాకట్టు పెట్టడం.... డాలర్ల పరుగులో మాతృదేశాన్ని పూర్తిగా విస్మరించడం....
⭕🇮🇳ఇలా------- రాస్తూ పోతుంటే సమయం సరిపోదు--------
ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే
మన వేలితో మన కంటినే పొడిచే సిద్దాంతం కళ్ళముందు కనపడుతుంది....
కేవలం డబ్బుకోసం బ్రతికే ఈ రోజుల్లో కొందరు హిందువులు హిందూధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చెయ్యటంలేదు....
అసలు హిందూ అంటే ఏమిటి అనే స్థాయిలో ఉన్నారు కొందరు హిందువులు....
⭕🇮🇳రాబోయే యుద్ధం గ్రహించక "సెక్యులర్" పేరుతో సొంతఇంటిని తమ చేతులతో తామే తగులపెడుతున్నారు....
2050 లోపు భారతదేశాన్ని పూర్తి స్థాయి బానిసదేశంగా మార్చడానికి చాలా వేగంగా పనులు జరుపుతున్నారు జిహాదీలు మిషనరీలు....
ఆలోపు ప్రస్తుతమున్న హిందూబలాన్ని తగ్గించడం కోసం మత మార్పిడిలు ఎప్పుడూలేని స్థాయిలో చేస్తున్నారు.....
ఇన్నీ తెలిసికూడా చూస్తూ కూర్చోవడం నాకు చాలా కష్టంగా ఉంది.....
⭕🇮🇳కుటుంబ జీవితంలో మునిగి ఉన్న నాకు కనీసం నిద్ర కూడా పట్టడం లేదు...  ఏ పనిలో ఉన్నా జరుగబోయే ఊచకోతలే కనిపిస్తున్నాయి.... నా ఊహ,కల అనుకుందాం అంటే  ఈరోజు కళ్ళ ముందు కేరళ, కాశ్మీర్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్న హిందువుల ఊచకోతలు  చూస్తూనే ఉన్నాం...
ఇవి ఎక్కడో ఏదో యాదృచ్ఛికంగా జరగడం లేదు.. వాళ్ళు హిందూబలం ఉన్న ప్రతీచోట ఒక పద్ధతి ప్రకారం చంపుకుంటూ వెళ్తున్నారు....
⭕🇮🇳ఇది అర్ధం కావాలంటే చాలా సూక్ష్మంగా ఆలోచించాలి....
ఒంటరిపోరాటంలో గెలిచితీరాలి...
నేను నా కుటుంబం బలి ఐనా పరవాలేదు...
నా దేశం ... నా హిందూధర్మం... నా హిందువులు బ్రతకాలి....
దరిద్రం ఏమిటంటే హిందువులు బ్రతకడానికి ఒక్క హిందూదేశం కూడా లేదు...
⭕🇮🇳మన భారతదేశాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి..ఎలాగైనా సరే హిందువులు అందరూ ఒకే వేదిక పైకి రావాలి.... లేకపోతే మన హిందూదేశం పూర్తి స్థాయి విదేశీదేశంగా మారిపోతుంది....
🚩మన భారతం ప్రగతి సాధించాలి🚩
🚩మనమంతా గెలిచి చూపించాలి🚩
      జై శ్రీరామ్...భారత మాతాకీ జై
మీ.
*P.T.G.S.KISHORE SWAMY*
సామాన్య భారతీయుడు
అధ్యక్షులు. యాజ్ఞికపీఠమ్
9848422815. 040 29702815
*www.Yagnikapeetham.com*

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...